Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
devendra Sep 01, 2026 11:21 AM తూర్పుగోదావరిGeneral
బిక్కవోలులో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలులో మంగళవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే లబ్ధిదారులకు నేరుగా పింఛన్ సొమ్మును అందజేశారు. అదేవిధంగా మండలంలో నూతనంగా మంజూరైన వితంతు పింఛన్లను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...