Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కవోలులో ఎంపీపి, ఎంపీటీసీలను సత్కరించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
devendra Sep 16, 2026 6:51 PM తూర్పుగోదావరిGeneral
బిక్కవోలు ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అనంతరం సెప్టెంబర్ 23తో పదవీకాలం ముగుస్తున్న ఎంపీపీ తేతలి సుమ, ఎంపీటీసీలను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...