వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన గాలిముడి రాము బీజేపీ ఎస్సీ సెల్ అచ్చంపేట మండల అధ్యక్షులుగా నియామకం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీతోనే దళితుల అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు.
తన నియామకానికి సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు, రాష్ట్ర, జిల్లా నేతలకు ధన్యవాదములు తెలిపారు.
Comments
Loading comments...

