వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా సమిండ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వరద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులుగా సమిండ్ల చిరంజీవి, కోశాధికారిగా నాలం గంగారం, సహాయ కార్యదర్శిగా చిక్కుల హరికృష్ణ ఎన్నికయ్యారు.
Comments
Loading comments...

