Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి: శ్రీనివాస్‌ గౌడ్‌

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 3:53 PM మహబూబ్‌నగర్General
బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలి: శ్రీనివాస్‌ గౌడ్‌ - Udayam
​హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద బీసీల మహాధర్నా జరిగింది. హాజరైన మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళా బిల్లులో కోటా, 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కేంద్రంలో ఓబీసీ శాఖ, బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ నేతలు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...