వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో బీసీల ఆత్మగౌరవమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో 'బీసీ రక్షణ చట్టం' తెస్తున్నామని, బీసీలను దూషిస్తే కఠిన శిక్షలతో పాటు ప్రత్యేక కోర్టుల ద్వారా 2 నెలల్లో విచారణ పూర్తి చేస్తామని వెల్లడించారు.
గత ప్రభుత్వం తగ్గించిన 34 శాతం రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో పునరుద్ధరిస్తామని, త్వరలోనే 'ఆదరణ 3.0' అమలు చేస్తామని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

