వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి, మండల కేంద్రంలోని బీసీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం బిజినపల్లి మండల కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ మాట్లాడుతూ మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీ మహిళా నేతపై వివక్ష చూపడం తగదని అన్నారు.
Comments
Loading comments...

