వార్తలకు తిరిగి వెళ్లండి

బీరంగూడలోని ఐడియల్ కిచెన్లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంటగది ఇరుకుగా ఉండటంతో పాటు పరిశుభ్రత లోపాలను గుర్తించారు. పిండ్లు, చట్నీలను సరిగా నిల్వ చేయకపోవడం, ఆహారాన్ని మూత లేకుండా ఉంచడాన్ని గుర్తించారు.
కృత్రిమ రంగులను తొలగించి, పరీక్షల రికార్డులు లేకపోవడంతో నోటీసు జారీ చేశారు.
Comments
Loading comments...

