Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీచుపల్లి పుణ్యక్షేత్రంలో మహబూబ్ నగర్ ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 3:41 PM మహబూబ్‌నగర్General
బీచుపల్లి పుణ్యక్షేత్రంలో మహబూబ్ నగర్ ఎంపీ - Udayam
గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా బీచుపల్లి పుణ్యక్షేత్రంలో స్వామి వారిని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్న కళ్యాణ మండపానికి శ్రీ వ్యాసరాయ కళ్యాణ మండపం గా నామకరణం చేసి పుణ్యవఛనము, శాంతి హోమం, గణపతి పూజ, నవగ్రహాల పూజ నిర్వహించడం జరిగింది.

Comments

G
Loading comments...