వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ తన రాజకీయ వైఖరిని మార్చుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
దళితులను అవమానించే చర్యలను మానుకోవాలని కోరారు. సామాజిక వివక్షకు తావులేని సమాజ నిర్మాణమే కాంగ్రెస్ లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

