వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై సబ్స్టేషన్ ఎదురుగా రైతు ధర్నా–వంటావార్పు నిర్వహించనున్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం వంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరుకానున్నారు.
Comments
Loading comments...

