వార్తలకు తిరిగి వెళ్లండి

MBNR కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జడ్చర్ల ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నారు.
ఉదయం 10:30 గంటలకు జరిగే ధర్నాకు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

