Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో BPSC అభ్యర్థుల ఆందోళన

Follow Udayam on Google
Sai Aug 25, 2026 12:26 PM అమరావతిGeneral
బిహార్‌లో BPSC అభ్యర్థుల ఆందోళన - Udayam
70వ BPSC పరీక్షను రద్దు చేయాలని, TRE-4 ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాట్నాలో విద్యార్థులు చేపట్టిన మార్చ్‌లో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ జరిగింది. గాంధీ మైదాన్‌ నుంచి రాజ్‌భవన్‌ వైపు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల నాలుగో మంగళవారం ‘విద్యార్థి సహయోగ్ శిబిర్‌’ నిర్వహిస్తామని సీఎం సమ్రాట్‌ చౌదరి ప్రకటించారు.

Comments

G
Loading comments...