వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ పట్టణంలో మూడంతస్తుల భవనం పైనుంచి పడి పెయింటర్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్ప్రదేశ్కు చెందిన సంజయ్ (31) పట్టణంలో పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు.
మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

