వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు దాడి చేసి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
దీనికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయం వద్దకు వెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల ఘర్షణను పోలీసులు లాఠీచార్జ్తో చెదరగొట్టారు.
Comments
Loading comments...

