వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో భూత్పూర్లో బీఆర్ఎస్ భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు, ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల అమలులో విఫలమైందని ఆరోపించారు. 420 అడుగుల భారీ బ్యానర్తో నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

