వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన వీర్లపాలెం బాధితులు మాజీ మంత్రి జానారెడ్డిని కలిశారు. భూములు ఇచ్చినా తమ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని జానారెడ్డి సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

