వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 15 ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్ఐలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.
Comments
Loading comments...

