వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం భూభారతి రీసర్వే ప్రక్రియ చేపట్టింది. డీజీపీఎస్ సాంకేతికతతో భూముల సరిహద్దులను డిజిటల్గా గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు.
రీ-సర్వే అనంతరం ప్రతి భూమికి ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఎల్పీఎమ్ విధానం, క్యూ ఆర్ కోడ్ ద్వారా భూమి విస్తీర్ణం, సరిహద్దుల వివరాలను డిజిటల్గా అనుసంధానం చేయనున్నారు.
Comments
Loading comments...
