Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భరత్‌నగర్‌లో ఘనంగా తిరంగా యాత్ర.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 6:59 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భరత్‌నగర్‌లో ఘనంగా తిరంగా యాత్ర. - Udayam
భరత్‌నగర్‌ కాలనీలో బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్‌ కొడిచెర్ల మహేందర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాతో యాత్రలో పాల్గొన్నారు. జాతీయ జెండా దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీక అన్నారు. యువతలో దేశభక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...