వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ గురువారం సందర్శించి లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదు అవుతున్న కేసుల వివరాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.
డిసిర్బీ సీఐ మొగిలి, భరోసా సెంటర్ కోఆర్డినేటర్ ఎ.శిల్ప, లీగల్ సపోర్ట్ పర్సన్ లహారిక పాల్గొన్నారు.
Comments
Loading comments...

