వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఘనతను మాత్రమే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారని, నిర్మాణ పనులను మాత్రం జగన్ ప్రభుత్వమే పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు.
భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో జగన్ ప్రభుత్వ పాత్రను ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...
