వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో వరలక్ష్మీ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని తమ మొక్కుబడును చెల్లించుకున్నారు.
వచ్చిన భక్తాదులకు ఆలయ అధికారులు అర్చకులు అమ్మవారి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
Comments
Loading comments...

