వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవార్ల మహాహారతి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయానికి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ దివ్య హారతిని కళ్లారా తిలకించి, పానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు సమర్పించారు.
Comments
Loading comments...

