Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తి శ్రద్ధలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

Follow Udayam on Google
hari Sep 08, 2026 8:05 PM రాజన్న సిరిసిల్లGeneral
వేములవాడ భీమేశ్వర ఆలయంలోని ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 156వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Comments

G
Loading comments...