వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని దేవాలయం వీధిలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని నేటి సాయంత్రం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు.
ఆలయ ప్రధాన అర్చకుడి మాతృమూర్తి మృతి చెందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం యథావిధిగా ఆలయాన్ని తెరుస్తామని, భక్తులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

