వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం పట్టణ 4వ వార్డు రూపురేఖలను మార్చేందుకు రూ. 1.75 కోట్ల ఎంపీ నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శంకుస్థాపన చేశారు.
ఈ నిధులతో నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైప్లైన్లు అందుబాటులోకి రానున్నాయి. పారిశుద్ధ్య, రవాణా సమస్యలను తీర్చి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని నేతలు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

