వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ రాజన్న గుడికి అనుబంధ ఆలయమైన శ్రీభీమేశ్వర ఆలయం అభివృద్ధి పనులపై ఈవో రమాదేవి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆలయం ముందు ప్రాంగణంలో భక్తులకు ఎండ , వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు విశాలమైన షెడ్డు నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించారు.
భక్తులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు టికెట్ కౌంటర్ల స్థానాల ఏర్పాటు , కియోస్క్ మెషీన్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు
Comments
Loading comments...

