వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్గా భవేష్ మిశ్రా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం భవేష్ మిశ్రా అధికారులతో సమావేశమై వివిధ శాఖల పనితీరు, పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు.
Comments
Loading comments...
