వార్తలకు తిరిగి వెళ్లండి

భారతి సిమెంట్ కార్పొరేషన్ తన మైనింగ్ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదులు చేసినా పోలీసులు స్పందించలేదని, కేసు నమోదు చేయాలని కోర్టును కోరింది.
టీడీపీ నేతల అనుచరులు తవ్వకాలను అడ్డుకుంటున్నారని కంపెనీ ఆరోపించింది. ఈ ఘటనలతో ఉత్పత్తి దెబ్బతింటోందని, పోలీసు రక్షణ కల్పించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...
