Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైకోర్టును ఆశ్రయించిన భారతి సిమెంట్

Follow Udayam Digital on Google
హైకోర్టును ఆశ్రయించిన భారతి సిమెంట్ - Udayam Digital
భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ తన మైనింగ్‌ కార్యకలాపాలకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఫిర్యాదులు చేసినా పోలీసులు స్పందించలేదని, కేసు నమోదు చేయాలని కోర్టును కోరింది. టీడీపీ నేతల అనుచరులు తవ్వకాలను అడ్డుకుంటున్నారని కంపెనీ ఆరోపించింది. ఈ ఘటనలతో ఉత్పత్తి దెబ్బతింటోందని, పోలీసు రక్షణ కల్పించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...