Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి

ధీరజ్ రెడ్డి Jul 27, 2026 10:31 AM అల్ ఇండియా జాతీయ
భారత్ రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి - Udayam Digital
భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. సైన్స్, సాంకేతిక రంగాల్లో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. దేశ అభివృద్ధి, యువతలో స్ఫూర్తి నింపేందుకు కలాం చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొంటూ, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...