Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భైంసా 9న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం ఏర్పాటు జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 08, 2026 4:15 PM నిర్మల్General
భైంసా 9న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ శిబిరం ఏర్పాటు జిల్లా ఎస్పీ - Udayam
9 న బుధవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల భైంసా క్యాంప్ కార్యాలయంలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫిర్యాదుదారులు స్థానికంగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు. ప్రతి బుధవారం నిర్వహించే ఈ ప్రజావాణిలో భైంసా సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల వారి నుండి ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు.

Comments

G
Loading comments...