వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం గోదావరి వంతెనపై గురువారం ఉదయం ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాల్వంచకు చెందిన నకిరికంటి హరీశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో వంతెనపై ట్రాఫిక్ స్తంభించగా, పోలీసులు చేరుకుని క్రమబద్ధీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

