వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో కాపురానికి రావడం లేదని భార్య మమతపై భర్త మణిచందర్ దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె ముక్కుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
గాయపడిన మమతను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం మణిచందర్ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై కేసు నమోదైంది.
Comments
Loading comments...


