వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం కమ్మిడి లక్ష్మణరావు(32) తన భార్య శ్యామల(30)ను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు.
ఘటనకు ముందు లక్ష్మణరావు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...
