Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రత్యేక విందు

Follow Udayam on Google
Udayam Desk Sep 17, 2026 10:01 AM జాతీయంక్రీడలు
భారత్‌కు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు ప్రత్యేక విందు - Udayam
మూడో టీ20కి ముందు అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఢిల్లీలో టీమిండియాకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. భారత ఆటగాళ్లతో పాటు బీసీసీఐ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ‘కోహ్‌-ఏ-జఫర్‌’ అని పేరు పెట్టారు. ‘విజయ శిఖరం’ అని అర్థమయ్యే ఈ విందు ఇరు దేశాల క్రికెట్‌ సంబంధాలను జరుపుకోవడమే ఉద్దేశమని అఫ్గాన్‌ బోర్డు తెలిపింది.

Comments

G
Loading comments...