Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు అమెరికా టారిఫ్‌ ముప్పు!

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 6:48 AM అంతర్జాతీయంGeneral
భారత్‌కు అమెరికా టారిఫ్‌ ముప్పు! - Udayam
రష్యా ఆంక్షల బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై వంద శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఏర్పడింది. ఈ పరిణామంతో భారత్, చైనాలతో పాటు పలు దేశాలపై అమెరికా సుంకాల ముప్పు పొంచి ఉందని, ట్రంప్ నిర్ణయంపై ఎగుమతుల ప్రభావం ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...