Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-పాక్ నేవీ ఢీ... వెనక చైనా హస్తమా

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 10:58 PM జాతీయంGeneral
భారత్-పాక్ నేవీ ఢీ... వెనక చైనా హస్తమా - Udayam
అరేబియా సముద్రంలో పాక్ నేవీకి చెందిన పిన్ స్ హునైన్, భారత నేవీకి చెందిన కోల్‌కతా క్లాస్ డిస్ట్రాయర్‌కు అత్యంత సమీపంగా వచ్చి ఢీకొట్టే ప్రయత్నం చేసింది. ఈ ఘటన వెనుక చైనా హస్తం ఉందని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. గతంలో దక్షిణ చైనా సముద్రంలోనూ చైనా ఇలాంటి చర్యలకు పాల్పడిందని తెలిపారు.

Comments

G
Loading comments...