Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ సైబర్ మోసం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 31, 2026 1:49 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భారీ సైబర్ మోసం - Udayam
మల్కాజ్‌గిరిలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తులు ఓ ప్రైవేట్ ఉద్యోగిని ట్రేడింగ్ పేరుతో భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. కొంతకాలం తర్వాత లాభాల పేరుతో చూపించిన మొత్తం చేతికి రాకపోవడంతో ఏకంగా రూ.2.2 కోట్లకు పైగా మోసపోయినట్లు తెలుస్తుంది. ఈ సైబర్ మోసం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...