Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారాస హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలే: కేటీఆర్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:06 AM హైదరాబాద్General
భారాస హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలే: కేటీఆర్‌ - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో భూముల దోపిడీ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. భారాస హయాంలో 16 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 1.16 కోట్ల ఎకరాలకు పెంచిందన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల ఎకరాలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...