వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఆగస్టు 28న రక్షాబంధన్ జరుపుకోవాలని విశాఖ పండితులు అంజనీ కుమార్ తెలిపారు. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సోదరుడి కుడి చేతికి రాఖీ కడితే శ్రేష్ఠమని సూచించారు.
ఆగస్టు 27న పౌర్ణమి ప్రారంభమైనా, సూర్యోదయ తిథి ప్రకారం 28న రాఖీ జరుపుకోవాలని అంజనీ కుమార్ తెలిపారు. ఆ రోజున ఎప్పుడైనా రాఖీ కట్టవచ్చన్నారు.
Comments
Loading comments...

