వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేట మండల విద్యాధికారి శంకర్కు లయన్స్ క్లబ్ రాష్ట్రస్థాయి ఉత్తమ మండల విద్యాధికారి అవార్డును ప్రకటించింది. విద్యారంగంలో 28 ఏళ్లుగా సేవలందించినందుకు ఈ పురస్కారం దక్కిందన్నారు.
అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను అభినందించారు.
Comments
Loading comments...

