Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో ఉప ఎన్నికల సస్పెన్స్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 9:13 AM జాతీయంGeneral
బెంగాల్‌లో ఉప ఎన్నికల సస్పెన్స్‌ - Udayam
పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన నందిగ్రామ్, రిజినగర్ స్థానాలకు అక్టోబర్ 6న ఉప ఎన్నికలు జరగనుండగా,మాజీ సీఎం మమతా బెనర్జీ బరిలోకి దిగుతారా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది. పార్టీలో చీలికలు, గుర్తింపు వివాదం నేపథ్యంలో ఈ ఎన్నికలు అధికార టీఎంసీకి అత్యంత కీలకంగా మారగా, బీజేపీ కూడా గెలుపు కోసం వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది.

Comments

G
Loading comments...