Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెలుగుప్ప మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Mohammad Aug 27, 2026 9:59 AM అనంతపురంGeneral
బెలుగుప్ప మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళ్యాణదుర్గానికి చెందిన నలుగురు కడూరు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా వాహనం అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాఘవేంద్ర గుప్త, నాగరాజు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...