Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బేతంచెర్లలో గణేశ్ లడ్డూ రూ.2.87 లక్షలకు వేలం

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 8:18 AM నంద్యాలGeneral
బేతంచెర్లలో గణేశ్ లడ్డూ రూ.2.87 లక్షలకు వేలం - Udayam
బేతంచెర్ల పట్టణంలోని సర్వజన గణేశ్ లడ్డూ రూ.2.87 లక్షలకు వేలంలో దక్కింది. వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలం పాటలో సుమారు 65 కేజీల లడ్డూలతో పాటు కలశం, టెంకాయను రామనాయుడు, మనోహర్, మధుసూదన్‌రావు తదితరులు కలిసి ఈ ధరకు దక్కించుకున్నారు. మండలంలో ఇప్పటివరకు ఒక వినాయకుడి లడ్డూకు ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...