Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 30, 2026 8:27 PM జనగామ General
భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. జనగామ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...