వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్యాల సీఐగా రెండేళ్లుగా విధులు నిర్వహించిన దగ్గు మల్లేష్ హైదరాబాద్ మల్టీజోన్-1కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్సైలు సతీష్, నరేష్, అమూల్య ఆయనను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేశారు.
శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో మమేకమై, సిబ్బంది సంక్షేమానికి కృషి చేసిన మల్లేష్ సేవలను అభినందించారు.
Comments
Loading comments...

