వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరులో భారత్తో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ తెలిపారు. ఇందుకోసం బీసీసీఐతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ పూర్తిగా సురక్షిత దేశమని, ఈ సిరీస్ జరిగే అవకాశంపై ఆశాభావంతో ఉన్నామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
