Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి ఎంపిక

నిహారిక రెడ్డి Jul 25, 2026 12:16 PM నల్గొండabout 1 hour ago
ఇటలీ సెయిలింగ్ పోటీలకు బీసీ గురుకుల విద్యార్థి ఎంపిక - Udayam Digital
నల్గొండ జిల్లాకు చెందిన బీసీ గురుకుల విద్యార్థి వడ్త్యా హనుమంత్ ఇటలీలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. కూలీ దంపతుల కుమారుడైన హనుమంత్, చండూరు మండలం బోడంగిపర్తి బీసీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన ఆయన ప్రతిభను గుర్తించి పలువురు అభినందించారు.

Comments

G
Loading comments...