Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంపు గ్రామాలకు రూ.206 కోట్లు

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 11:57 AM యాదాద్రి భువనగిరితెలంగాణ
ముంపు గ్రామాలకు రూ.206 కోట్లు - Udayam
బస్వాపురం రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూసేకరణ కోసం రూ.206 కోట్ల నిధులు విడుదల చేయడంపై ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నిధుల విడుదలతో నిర్వాసితులకు ఊరట లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రిజర్వాయర్ పూర్తయితే భువనగిరి, వలిగొండ, నకిరేకల్, రామన్నపేట మండలాల రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...